Annamayya District

Jun 02, 2023 | 21:04

రాయచోటి : జిల్లా ఆర్థికంగా అభివద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన విరివిగా జరగాలని కలెక్టర్‌ గిరీష అన్నారు.

Jun 02, 2023 | 21:02

వేంపల్లె : ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జెయుకెటి) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటిలలో ప్రవేశాలకు ఈనెల 3న విడుదల చేయనున్నట్లు ఆర్‌జెయుకెటి అధిక

Jun 02, 2023 | 21:00

రాయచోటి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ యాం త్రీకరణ వ్యవసాయ సేవలతో రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Jun 02, 2023 | 20:57

రాయచోటి : అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కషి చేయాలని కలెక్టర్‌ గిరిషా పి.ఎస్‌ ఆదేశించారు.

Jun 02, 2023 | 16:50

ప్రజాశక్తి-కలికిరి : రీ సర్వేకు రైతులు సహకరిస్తేనే భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆర్డీవో మురళి తెలిపారు.

Jun 02, 2023 | 12:29

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ : లోకేష్‌ యువగళం పాదయాత్ర 113వ రోజు ప్రొద్దుటూరులో గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం వైసిపి మూకలు రెచ్చిపోయారు.

Jun 01, 2023 | 21:33

ప్రొద్దుటూరు పుట్టపర్తిసర్కిల్‌ ; యువగళం దెబ్బకి వైసిపి ఎమ్మెల్యేలు వణికిపోతున్నారన్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

Jun 01, 2023 | 21:16

రాయచోటి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కలెక్టర్‌ గిరీష, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్

Jun 01, 2023 | 21:14

రాయచోటి : అన్నమయ్య జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పదవ తరగతి పరీక్షలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.

Jun 01, 2023 | 21:12

రాయచోటి :రీ సర్వే ప్రక్రియలో భాగంగా సర్వే రాళ్ళు పాతడం, గృహ నిర్మాణాల లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Jun 01, 2023 | 21:09

పీలేరు : ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా చీమ కుట్టినట్లయినా లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి ఆవేదన వ్య

Jun 01, 2023 | 21:07

 ప్రజాశక్తి-కంభంవారిపల్లె(పీలేరు) :