Annamayya District

Jun 14, 2023 | 21:25

మదనపల్లె అర్బన్‌ : కేన్సర్‌ బాధితుల మోహల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్‌ మైండ్స్‌ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్‌ డోనేషన్‌ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు

Jun 14, 2023 | 21:21

కడప ప్రతినిధి : సోమశిల నుంచి కొప్పర్తి నీటి సరఫరా పైప్‌లైన్‌ పైపుల తరలింపునకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలోని రూ.450 కోట్లు పైప్‌లైన్‌ పనులకు కేటాయించిన సంగతి తెలిసిందే.

Jun 14, 2023 | 21:06

కలికిరి : ఆదరించండి నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేసి చూపిస్తా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ప్రజలను కోరారు.

Jun 14, 2023 | 21:04

ప్రజాశక్తి రూరల్‌ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి తీరాలని రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డిపేర్కొన్నారు.

Jun 14, 2023 | 21:01

రాజంపేట రూరల్‌ : టి.సుండుపల్లి మండలంలో అంగన్వాడీ ఆయా పోస్టులకు ఎంపికైన మహిళలకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి నియామక పత్రాలను అందించారు.

Jun 14, 2023 | 20:57

నిమ్మనపల్లి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని డ్వామా ఎపిడి రవికుమార్‌ తెలిపారు.

Jun 14, 2023 | 15:03

లయన్స్ క్లబ్ ఆఫ్ హార్సీలీహిల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రజాశక్తి - బి.కొత్తకోట : మదనపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్, హార్సీలీహిల్స

Jun 13, 2023 | 21:12

కడప జిల్లాలో ముగిసిన పాదయాత్ర

Jun 13, 2023 | 21:00

రాయచోటి : కడప-రేణిగుంట జాతీయ రహదారి-716 కు సంబంధించి నిర్వా సితులకు భూపరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Jun 13, 2023 | 20:58

రాజంపేట అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ

Jun 13, 2023 | 20:56

వాల్మీకిపురం : పేద విద్యార్థులందరూ ఉన్నత స్థితికి చేరాలనే ధ్యేయంతోనే ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

Jun 13, 2023 | 20:53

మదనపల్లె అర్బన్‌  : ఈ నెల 19వ తేదీ మదనపల్లి మిషన్‌ కాంపౌండ్‌లో జరగ బోవు బహుజన రాజ్యాధికార సభకు సంబంధించిన ప్రచార రథాలు బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతం కుమార్‌ మరియు బిఎస్‌పి సీనియర్‌ నాయకు