Annamayya District

Dec 27, 2022 | 19:46

ప్రజాశక్తి - రాయచోటి : సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ గిరీష అన్నారు.

Dec 27, 2022 | 19:37

ప్రజాశక్తి-వాల్మీకిపురం: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో వారి జీవన ప్రమాణం మెరుగవడంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పీ

Dec 27, 2022 | 14:58

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్య జిల్లా) : లయన్స్‌ ఇంటర్నేషనల్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌గా మన్నెం రామ్మోహన్‌ ఎంపికైనట్లు సౌమ్యనాథ లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కుర

Dec 26, 2022 | 19:55

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌: అన్నమయ్య జిల్లా ఏర్పడిప్పటి నుండి భూకబ్జాలు ఎక్కువయ్యాయని సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు పేర్కొన్నారు.

Dec 26, 2022 | 19:53

ప్రజాశక్తి - రాయచోటి: చైనాలో కోవిడ్‌-19 విజంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేల

Dec 26, 2022 | 19:50

- డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లక్ష్మి

Dec 26, 2022 | 19:46

ప్రజాశక్తి - రాయచోటి: విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ గిరీష పీఎస్‌ పేర్కొన్నారు.

Dec 26, 2022 | 19:42

ప్రజాశక్తి - రాయచోటిహొ: స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ అధికారులకు సూచించారు.

Dec 26, 2022 | 14:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో రాజంపేట క్రీడాకారులు సత్తా చాటారని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్, మార్షల్ ఆర్ట్స్

Dec 25, 2022 | 19:40

ప్రజాశక్తి - పులివెందుల టౌన్‌ : రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Dec 25, 2022 | 19:38

జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై. చంద్రశేఖర్‌ రెడ్డి

Dec 25, 2022 | 19:37

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : కొంత కాలంగా 44 కేసులకు సంబంధించి 632.08 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు.