Annamayya District

Feb 28, 2023 | 19:16

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : తమిళనాడులోని రాజాయపాలెం పట్టణంలో నిర్వహించిన 19వ జాతీయ స్థాయి కర్రసాము పోటీలలో రాజంపేట పట్టణానికి చెందిన ఏకలవ్య మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ క్రీ

Feb 28, 2023 | 19:14

ప్రజాశక్తి-వాల్మీకిపురం: జన విజ్ఞాన వేదిక 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

Feb 28, 2023 | 19:12

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఉద్యమ నేపథ్యమున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.

Feb 28, 2023 | 16:29

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలలో ఎస్‌.అఫ్రీన్‌ బంగారు పతకాలు సాధించిందని గురుదేవ వశిష్ట జూనియర్ కళాశాల కరస్పాం

Feb 28, 2023 | 15:52

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నమాచార్య కళాశాల ఫార్మసీ ప్రొఫెసర్‌ పి.అనిత తెలియ

Feb 27, 2023 | 19:34

ప్రజాశక్తి - రాయచోటి : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వివిధ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ గిరీష పిఎస్‌ రా

Feb 27, 2023 | 19:33

ప్రజాశక్తి - రాయచోటి : సామాన్య ప్రజల సమస్యల పరిష్కరమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులను కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ఆదేశించారు.

Feb 27, 2023 | 19:26

ధ్రువపత్రం అందజేసిన రిటర్నింగ్‌ అధికారి

Feb 27, 2023 | 19:16

ప్రజాశక్తి-పీలేరు: జిల్లాలో సిసి కెమెరాల నిఘా నడుమ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్‌ మీడియట్‌ విద్యాశాఖాధికారి (డిఐఇఒ) ఎం.కృష్ణయ్య తెలిపారు.

Feb 27, 2023 | 18:53

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డి, బాబురెడ్డిని గెలిపించి

Feb 27, 2023 | 18:51

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కో-కన్వీనర్‌గా మదనపల్లి శ్రావ్య ఇన్ఫోటెక్‌ డైరెక్టర్‌ జె.మోహన్‌ని శనివారం సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ

Feb 26, 2023 | 20:10

పీలేరు : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పి ధరలకే మద్యాన్ని అమ్ముతున్నారా లేదా అనే విషయమై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చిత్తూరు మద్యం డిపో ఎస్‌ఐ రామకష్ణశాస్త్రి తెలిపారు.