Annamayya District

Mar 03, 2023 | 21:19

కడప ప్రతినిధి : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మసాగర్‌ స్థిరీకరణ కసరతుb0.2్త జోరందుకుంది. తెలుగుగంగ ఇంజినీరింగ్‌ యంత్రాంగం పెం డింగ్‌ పనులపై దృష్టి సారించింది.

Mar 03, 2023 | 21:12

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంమిట్టలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పాలకుల అండదండలతో కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుని దుకాణాలను నెలక్పొతున్నారు.

Mar 03, 2023 | 20:44

ప్రజాశక్తి-రాయచోటి :ప్రజల ప్రాణ భద్రత మనందరి సామాజిక బాధ్యతని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తం, సమన్వయంతో పనిచేయా

Mar 03, 2023 | 20:43

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : బడినికొండ గ్రామ పంచాయతీ సాయి కొండ ప్రాంతంలో రైతుల అనుమతులు లేకుండా మట్టిని తవ్వి తరలించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్‌క

Mar 03, 2023 | 20:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : అటవీ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌ అన్నారు.

Mar 03, 2023 | 15:51

ప్రజాశక్తి - బి.కొత్తకోట : సమిష్టి కృషితో ఆసుపత్రిని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందామని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ తీర్మానించింది.

Mar 02, 2023 | 21:00

కంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాడే వంట గ్యాస్‌ ధరను అమాంతంగా పెంచేసింది. వంట సిలిండర్‌పై రూ.50 , వాణిజ్య సిలిండర్‌పై రూ. 350 పెంచుతూ సామాన్యులపై బండ భారం మోపింది.

Mar 02, 2023 | 19:30

ప్రజాశక్తి-రాయచోటి : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూములు గుర్తించాలని కలెక్టర్‌ గిరిష తహశీల్దార్లకు సూచించారు.

Mar 02, 2023 | 19:29

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారికి కోసం మట్టిని కోసం అనుమతులు తీసుకొని పేదల భూములను ఆక్రమించుకున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జి

Mar 02, 2023 | 19:26

ప్రజాశక్తి-వాల్మీకిపురం : రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపి అధిక ఆదాయం పొందాలని ప్రకృతి సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ యశోదమ్మ అన్నారు.

Mar 02, 2023 | 19:24

ప్రజాశక్తి-వాల్మీకిపురం : తొలితరం సినిమా థియేటర్‌ యజమాని మొర్రంరెడ్డి కుమార్‌రెడ్డి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాని, ఆయన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ

Mar 02, 2023 | 19:22

ప్రజాశక్తి-పీలేరు : ఆడబిడ్డ జన్మించేది సంపూర్ణంగా జీవించడానికేనని, వారి విద్య, ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు.