Annamayya District

Mar 29, 2023 | 16:03

ప్రజాశక్తి-కలకడ: మండలంలోని కదిరాయి చెరువు పంచాయితీ కదిరాయి చెరువు మర్రిపాడు బస్సు షెల్టర్ నందు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభించారు.

Mar 29, 2023 | 14:53

ప్రజాశక్తి-పీలేరు: కాంగ్రెస్ కంచు కోటల్ని బద్దలు కొట్టిన ధీశాలి నందమూరి తారక రామారావు అని టిడిపి నాయకులు తెలిపారు.

Mar 28, 2023 | 21:28

పులివెందుల టౌన్‌ : వైఎస్సార్‌ జిల్లా, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మంగళవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.

Mar 28, 2023 | 20:36

కంభంవారిపల్లి : గిరిజనుడైన కంపా భాస్కర్‌కు చెందిన స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.

Mar 28, 2023 | 20:34

ఓబులవారిపల్లి: జిల్లాలోని రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు రైల్వేస్టేషన్లలో కోవిడ్‌ సమయంలో రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలని ఢిల్లీలో మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్ర

Mar 28, 2023 | 20:33

రాజంపేట అర్బన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా డివిజన్‌లోని జగనన్న కాలనీ లేఔట్లలో వచ్చే రెండు వారాల్లోగా ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాల

Mar 28, 2023 | 20:31

రాజంపేట అర్బన్‌ : జిల్లాని టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ గిరీష అన్నారు.

Mar 28, 2023 | 20:29

ఒంటిమిట్ట : శ్రీకోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.

Mar 28, 2023 | 20:27

 రాయచోటిటౌన్‌ : అక్క చెల్లెమ్మలకు బాసటగా వైఎస్‌ఆర్‌ ఆసరా నిలుస్తుందని వైసిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Mar 28, 2023 | 16:49

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : సిల్వర్‌ బెల్స్‌ విద్యార్థిని బాలాంజలి నాట్య నూపుర అవార్డు సాధించిందని పాఠశాల కరస్పాండెంట్‌ ఎంవి.కుమార్‌ తెలిపా

Mar 27, 2023 | 21:07

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే వైయస్సార్‌ ఆసరా కింద నిధులు మంజూరు చేయడం జరుగుతోందని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి తెలియజేశారు

Mar 27, 2023 | 21:05

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బాబారు వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను సిబిఐ బయటపెట్టిందని, వారికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని టిడ