State

Oct 18, 2023 | 21:40

ప్రజాశక్తి - మందస:జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన కొల్లి సత్యనారాయణ (సత్యం మాస్టారు) చిరస్మరణీయులు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు.

Oct 18, 2023 | 21:37

- వాస్తవ లబ్ధిదారులకే అసైన్డ్‌ భూముల పట్టాలివ్వాలి ప్రజారక్షణ భేరి యాత్రలను జయప్రదం చేయండి..

Oct 18, 2023 | 21:35

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి :సహకార రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను పోరాటాలతో తిప్పికొట్టాలని పలువురు వక్తలు పి

Oct 18, 2023 | 21:26

ప్రజాశక్తి - మాచర్ల (పల్నాడు జిల్లా):అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో బుధవారం చోటుచేసుకుంది.

Oct 18, 2023 | 20:46

ప్రజాశక్తి - నౌపడ :ఎండిపోతున్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఎండ తీవ్రతకు గురై రైతు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పంచాయితీలో చోటుచేసుకుంది.

Oct 18, 2023 | 18:07

ప్రజాశక్తి-నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది.

Oct 18, 2023 | 18:02

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు శరణ్యమని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్

Oct 18, 2023 | 17:06

అమరావతి: మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.

Oct 18, 2023 | 16:45

కేంద్రం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దారిమళ్ళించరాదు

Oct 18, 2023 | 16:35

జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Oct 18, 2023 | 16:35

ప్రచారసభలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత

Oct 18, 2023 | 16:20

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్రాంచి కార్యాలయంలో రూ.6 కోట్ల విలువ చేసే 10.660 కేజీల బంగారం అపహరణకు గురైంది.