State

Oct 18, 2023 | 16:10

ప్రజాశక్తి-అనకాపల్లి : సహకార రంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లిలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

Oct 18, 2023 | 16:05

కొత్తపేట: చంద్రబాబు అనుభవం, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన రాష్ట్రానికి అవసరమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Oct 18, 2023 | 15:32

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో దసరా, దీపావళి, రంజాన్‌ లాంటి ముఖ్యమైన పండుగలకు వారం ముందే ఉద్యోగులు జీతాలందుకునేవారని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Oct 18, 2023 | 15:27

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

Oct 18, 2023 | 15:12

ప్రజాశక్తి-అమరావతి: దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Oct 18, 2023 | 15:09

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది.

Oct 18, 2023 | 15:01

తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను జనవరి నెలలో నిర్వహించుకోవాలని వేచి చూస్తున్న యాత్రికులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవలకు రిజిస్ట్ర

Oct 18, 2023 | 14:47

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తఅతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Oct 18, 2023 | 14:36

హైదరాబాద్‌ : ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు శివరామ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Oct 18, 2023 | 13:22

ఆదిలాబాద్‌ : బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

Oct 18, 2023 | 13:04

అమరావతి : ఈ నెల 24వ తేదీన దసరా సెలవును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Oct 18, 2023 | 12:45

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ నవంబర్‌ 7 కు వాయిదా పడింది.