State

Sep 16, 2023 | 13:30

హైదరాబాద్‌ : సిడబ్ల్యుసి సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

Sep 16, 2023 | 13:01

బిజెపిని ఓడించడానికి 'ఇండియా'తో కలిసి పోటీ : చలసాని ప్రజాశక్తి-గుంటూరు : ప్రత్యేక హోదా కోసం అక్టోబర్‌ నుంచి

Sep 16, 2023 | 12:28

నిడదవోలు (తూర్పు గోదావరి) : నాలుగో విడతలో భాగంగా ... '' వైఎస్సార్‌ కాపు నేస్తం '' నిధులను సిఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో విడుదల చేశారు.

Sep 16, 2023 | 12:13

శంషాబాద్‌ (హైదరాబాద్‌) : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Sep 16, 2023 | 12:12

ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ సకల కార్మికుల మహా ప్రదర్శన నిర్వహించారు.

Sep 16, 2023 | 11:59

నిడదవోలు (తూర్పు గోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నిడదవోలులో పర్యటిస్తున్నారు.

Sep 16, 2023 | 11:18

డోన్‌ (కర్నూల్‌) : దాదాపు రూ.1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్‌ కంటైనర్‌ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Sep 16, 2023 | 11:15

హైదరాబాద్‌ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ .... నిరసనలు కొనసాగుతున్నాయి.

Sep 16, 2023 | 10:57

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : షరీఫ్‌నగర్‌కు చెందిన సిపిఎం కార్యకర్త పి.వెంకటస్వామి శనివారం అనారోగ్య కారణంగా మృతి చెందారు.

Sep 16, 2023 | 10:42

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర ఉద్యమ నేత, ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సైద్ధాంతికవేత్త, సిఐటియు మాజీ జాతీయ కార్యదర్శి కనయ్ బెనర్జీ మృతికి సిఐటియు, ఎఐకెఎస్‌ తదిత

Sep 16, 2023 | 10:29

ప్రజాశక్తి-అమరావతి : కడప మున్సిపల్‌ మాజీ కమిషనరు, శ్రీశైలం ఆలయ ఇఒ లవన్నకు నెలరోజుల సాధారణ జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పిం

Sep 16, 2023 | 09:12

రాజమండ్రి (తూర్పుగోదావరి) : రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ భార్య ఎస్‌.రాహుల్‌ భార్య కిరణ్మయి (46) శుక్రవారం రాత్రి మృతి చెందారు.