State

Sep 16, 2023 | 08:43

18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, జమిలి, పార్టీ బలోపేతంపై చర్చ

Sep 15, 2023 | 22:42

-పలువురి అరెస్ట్‌ నిర్భందాన్ని ఖండించిన అఖిలపక్షం

Sep 15, 2023 | 22:16

- 14 మందికి తీవ్రగాయాలు - మృతుల్లో ఐదుగురు కర్ణాటక, నలుగురు ఒడిశా వాసులు

Sep 15, 2023 | 22:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సహా ఇతర పరిణామాలపై ఎన్‌ఎస్‌జి కేంద్ర హోంశాఖకు నివేదిక అందించింది.

Sep 15, 2023 | 21:52

- 53 వేల మందికి పైగా నియామకం - దశల వారీగా మెడికల్‌ కాలేజీలు ప్రారంభం - ఐదు కాలేజీల ప్రారంభోత్సవంలో సిఎం జగన్‌ ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి

Sep 15, 2023 | 21:39

- సిడబ్ల్యుఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు

Sep 15, 2023 | 20:53

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి :టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి ములాఖత్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు శుక్రవారం త

Sep 15, 2023 | 20:09

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) :అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

Sep 15, 2023 | 18:31

హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావును అరెస్టు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. అరెస్టు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Sep 15, 2023 | 17:06

తెలంగాణ :తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌ అధికారులకు సూచించారు.

Sep 15, 2023 | 16:45

గుంటూరు : గుంటూరులో నిర్వహించిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పోటీలో పరుగెత్తుతూ మోహన్‌ అనే ఎస్సై అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు.

Sep 15, 2023 | 16:35

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.