State

Sep 28, 2023 | 12:38

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

Sep 28, 2023 | 12:34

తగిన శాస్తి జరిగిందంటూ చెప్పులతో కొట్టుకొని నిరసన తెలిపిన ఉద్యోగులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్

Sep 28, 2023 | 12:10

ప్రజాశక్తి-అమరావతి : ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు.

Sep 28, 2023 | 11:28

ప్రజాశక్తి-అమరావతి : ఈ నెల 29న విజయవాడలో వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు.

Sep 28, 2023 | 11:02

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం ముగిసింది.

Sep 28, 2023 | 10:38

హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా మజిలీస్‌ ఏ ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వరుసగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్ని

Sep 28, 2023 | 10:14

ప్రజాశక్తి: సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ ఉక్కు రక్షణ యాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది.

Sep 28, 2023 | 09:28

ప్రజాశక్తి-లేపాక్షి : ఉత్తమ జాతీయ పర్యాటక గ్రామంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళాక్షేత్రం లేపాక్షి ఎంపిక అయింది.

Sep 28, 2023 | 09:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు ఒక్కపైసా ఇవ్వకున్నా..

Sep 28, 2023 | 09:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐదు రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గో

Sep 28, 2023 | 09:13

మోడీ హఠావో, మహిళా బచావో, దేశ్‌ బచావో పోస్టరు ఆవిష్కరణ ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మనువాద భావజాలంతో దేశంలో చిన్నారులు, మహిళల

Sep 28, 2023 | 09:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిపిఎస్‌ బిల్లును ఆమోదించి వారి ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసిందని యుటిఎఫ్‌ విమర్శించింది.