News

Jul 11, 2021 | 15:26

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న భారీ సినిమా ''ఆర్‌ఆర్‌ఆర్‌.'' 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి..

Jul 11, 2021 | 15:10

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే జనం తరిమికొడతారని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.

Jul 11, 2021 | 15:01

అమరావతి : పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి సూచించిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఆదివార

Jul 11, 2021 | 13:45

హైదరాబాద్‌ : యువతకు ఉద్యోగ భరోసా కల్పించాలంటూ...

Jul 11, 2021 | 13:36

మైసూరు (కర్నాటక) : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిస్సహాయస్థితిలో ఉన్న ఓ యువతి (30) పై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మైసూర్‌ కెఆర్‌ ఆసుపత్రిలో చ

Jul 11, 2021 | 13:22

హైదరాబాద్‌ : అత్యధిక చిత్రాల దర్శక దిగ్గజంగా గిన్నిస్‌బుక్‌లోకెక్కిన దాసరి నారాయణరావు బయోపిక్‌ 'దర్శక రత్న' గా త్వరలో వెండితెరపై కనులవిందు చేయనుంది.

Jul 11, 2021 | 12:02

ఢిల్లీ : కరోనా దెబ్బతో దేశమంతా అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే నిదానంగా దేశంలో కరోనా తీవ్రత తగ్గుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది.

Jul 11, 2021 | 11:46

తిరుపతి : తిరుపతిలో మైనర్‌ బాలిక కిడ్నాప్‌ సంచలనాన్ని రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్‌ చేసినవారెవరో తెలిసి అవాక్కయ్యారు.

Jul 11, 2021 | 11:20

కడప : న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న కేసుకు సంబంధించి కడపకు చెందిన వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది.

Jul 11, 2021 | 08:49

లండన్‌ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేసింది. కోవిడ్‌ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర పరిశోధనలు చేశారు.

Jul 11, 2021 | 07:00

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్