News

Jul 11, 2021 | 20:48

వెనీస్‌ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కొత్త వేరియంట్లు సవాల్‌ విసిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Jul 11, 2021 | 20:36

రియో డి జనీరో : మరడోనా లాంటి ఆటగానికి సైతం అందలేదు. అద్భుతమైన జట్టు, స్టార్‌ ఆటగాళ్లు ఎందరున్నా ఎన్నో ఏళ్లు ఎదురుచూపులు తప్పలేదు.

Jul 11, 2021 | 20:10

తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయం ఈ నెల 16 నుండి తెరుచుకోనుంది. 17 నుండి సందర్శకులను అనుమతించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు.

Jul 11, 2021 | 19:15

అమరావతి : రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య నేటితో 13 వేలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.

Jul 11, 2021 | 17:17

న్యూఢిల్లీ : దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును నమోదుచేస్తుందని నీతి ఆయోగ్‌ వైస్ చైర్మన్ రాజీవ్‌ కుమార్‌ తెలిపా

Jul 11, 2021 | 17:08

గ్రాస్‌ ఇస్లెట్‌ : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లోనూ 56 పరుగులతో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది.

Jul 11, 2021 | 16:24

ఇంగ్లాండ్‌ : క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం క్రికెట్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఫార్మాట్‌ టి20. టి20లకు ఉన్న మజానే వేరు. సిక్సులు, ఫోర్లు..

Jul 11, 2021 | 16:03

భోపాల్‌ : విద్యుదాఘాతంతో ఒకే ఇంట్లో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆదివారం మధ్యప్రదేశ్‌లో జరిగింది.

Jul 11, 2021 | 15:48

హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

Jul 11, 2021 | 15:44

హ్యూస్టన్‌ : తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.

Jul 11, 2021 | 15:32

న్యూఢిల్లీ : తెలంగాణలో నేటి నుంచి ఆషాఢం బోనాల పండుగ ప్రారంభమైంది.