News

Jul 14, 2021 | 15:38

దేవీపట్నం (తూర్పుగోదావరి) : రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

Jul 14, 2021 | 13:52

అమరావతి : తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఎపి ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్‌ను దాఖలు చేసింది.

Jul 14, 2021 | 13:17

శ్రీనగర్‌ : భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం సృష్టించింది.

Jul 14, 2021 | 12:32

అమరావతి : రాష్ట్రంలో 13 మంది ఐపిఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.

Jul 14, 2021 | 12:08

ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడిన ప్రజలు ఎక్కువగా పిజ్జా, బర్గర్‌లను తింటుంటారు. బేకరీ రేటు ప్రకారం బర్గర్‌ విలువ రూ.50 నుంచి 200 వరకు ఉంటుంది. అయితే ఓ బర్గర్‌ ఉందండోరు..

Jul 14, 2021 | 10:52

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో జోరువానలు కురుస్తున్నాయి.

Jul 14, 2021 | 10:48

శ్రీనగర్‌ : దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

Jul 14, 2021 | 10:26

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌) : ప్రపంచాన్ని కరోనా కుదిపేసిన వేళ... ఆదుకునేవారు లేక ఎంతోమంది ఆవేదన చెందారు.

Jul 14, 2021 | 09:49

హైదరాబాద్‌ : మీ వాహనాలకు వాహన కాలుష్య ధ్రువీకరణ పత్రం (పియుసి) ఉందా ? కాలుష్య పరీక్ష చేయించి చాలా రోజులయ్యిందా ?

Jul 14, 2021 | 08:58

వాషింగ్టన్‌ : ఇద్దరు భారతీయ అమెరికన్‌లతో పాటు 11మందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక పదవులకు నామినేట్‌ చేశారు.

Jul 13, 2021 | 21:47

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో కేరళ సిఎం పినరయి విజయన్‌ మంగళవారం భేటీ అయ్యారు.

Jul 13, 2021 | 20:21

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి