News

Jul 13, 2021 | 20:18

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో, గుంటూరు జిల్లా ప్రతినిధి

Jul 13, 2021 | 19:57

అమరావతి : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్లు పవర్‌ జనరేషన్‌ కోసం అడ్డగోలుగా లాగేసుకుంటే దీనిపై చంద్రబాబు ఒకమాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Jul 13, 2021 | 18:29

ఢిల్లీ : ఆప్‌ కి మద్దతుగా నవ్‌ జోత్‌ సిద్ధూ ట్వీట్‌ చేశారు. తన పనిని ఆప్‌ ఎప్పుడూ గుర్తిస్తుందని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Jul 13, 2021 | 18:10

న్యూఢిల్లీ : ఓ పక్క రాజకీయ నేపథ్యం ఉన్న తల్లి.. మరోపక్క పారిశ్రామిక నేపథ్యం ఉన్న తండ్రి..

Jul 13, 2021 | 17:57

చెన్నై : తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. రూ.లక్ష జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.

Jul 13, 2021 | 16:30

కరీంనగర్‌ : తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిని నటి ముమైత్‌ ఖాన్‌తో పోలుస్తూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యానించి

Jul 13, 2021 | 15:30

హైదరాబాద్‌ : రేవంత్‌ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Jul 13, 2021 | 15:28

పొన్నూరు (గుంటూరు) : వైసిపి నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

Jul 13, 2021 | 13:33

మేడారం : జంపన్న వాగులో పడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Jul 13, 2021 | 12:37

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు భారీగా సైనైడ్‌ పట్టుకున్నారు. డిఆర్‌ఐ అధికారులు తెలపిన వివరాల మేరకు..

Jul 13, 2021 | 12:31

న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర కేబినెట్‌ విస్తరణ చేపట్టిన మోడీ ప్రభుత్వం క్యాబినెట్‌ కమిటీలను కూడా పునర్‌వ్యవస్థీకరించింది.