News

Jul 15, 2021 | 21:44

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నర్సాపురం ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు లోక్‌సభ సచివాలయం నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Jul 15, 2021 | 21:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : తెలంగాణలోని పాలమూరుారంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పరిశీలించడానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) కమిటీని ఏ

Jul 15, 2021 | 20:53

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలో పరిమితులను, సవాళ్లును అధిగమించి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఎఐకెఎస్‌ జాతీయ కార్యవర్

Jul 15, 2021 | 20:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేపట్టాలని సంయుక్త కిసాన్‌

Jul 15, 2021 | 20:33

ఇంఫాల్‌ : భద్రతా సిబ్బంది దురాగతాలకు వ్యతిరేకంగా మణిపూర్‌లో గురువారం పలుచోట్ల మహిళలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Jul 15, 2021 | 20:24

హైదరాబాద్‌ : గ్లోబల్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ సొల్యూషన్స్‌ కంపెనీ సైయెంట్‌ తమ కార్యాలయాల్లోని మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వ

Jul 15, 2021 | 18:40

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో జరిగిన నలభీముల పోటీల్లో ప్రవాస భారతీయుడు జస్టిస్‌ నారాయణ్‌ విజేతగా నిలిచారు.

Jul 15, 2021 | 18:01

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా, రాజకీయ కార్యాచరణలో భాగంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే నెలలో ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారని

Jul 15, 2021 | 17:53

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 93,785 పరీక్షలు నిర్వహించగా.. 2,526 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Jul 15, 2021 | 17:44

ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లను కలిపి అభిమానులు త్వరలో ఓ బుల్లితెర కార్యక్రమంలోనూ చూడనున్నారు.

Jul 15, 2021 | 17:25

జెనీవా : కరోనా ధర్డ్‌ వేవ్‌ వస్తుందోన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ముందస్తు హెచ్చరికలు చేసింది.

Jul 15, 2021 | 17:01

జోహెన్స్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా అరెస్టుకు నిరసనగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.