News

Jul 15, 2021 | 16:36

హైదరాబాద్‌ సిటీ/జవహర్‌నగర్‌ : చెట్లను నరికినందుకు భాగ్యనగర మున్సిపల్‌ అధికారులు దిమ్మతిరిగేలా జరిమానా విధిస్తున్నారు.

Jul 15, 2021 | 16:08

జైపూర్‌ : ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే..వీధి వీధి సంబంరాలు, ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు.

Jul 15, 2021 | 16:06

అమరావతి : ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయవద్దు...

Jul 15, 2021 | 13:14

జెనీవా : భారత్‌లో 3 మిలియన్‌ల మంది చిన్నారులకు గతేడాది డిటిపి- వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది.

Jul 15, 2021 | 10:15

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల దిశగా పయనించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 53వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 15,800ను దాటింది.

Jul 15, 2021 | 09:23

హైదరాబాద్‌: తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 8 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్డ్‌ ప్రకటించింది.

Jul 15, 2021 | 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు పెద

Jul 14, 2021 | 21:40

ప్రజాశక్తి-యంత్రాంగం : దక్షిణ ఒడిశాాఉత్తర ఆంధ్రా తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల బుధవారం మోస్తరు వర్షాలు పడ్డాయి.

Jul 14, 2021 | 21:20

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నల్ల చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాలో బ

Jul 14, 2021 | 21:02

ప్రజాశక్తి-సిరిపురం (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌ సమావేశంలో నిలదీస్తామని వైసిపి ప్రధాన కార్యదర్

Jul 14, 2021 | 20:59

న్యూఢిల్లీ : దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంఘటనలతో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హోం శాఖ నోటీసులు జారీ చ