News

Jul 17, 2021 | 22:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్లో పేర్కొన్న వెలిగొండ, ప్రకాశం బ్యారేజీ, సీలేరు, బనకచర్ల, అవుకు టన్నెల్‌లకు సంబంధిం

Jul 17, 2021 | 20:41

న్యూఢిల్లీ : సహకార వ్యవస్థ రాష్ట్ర జాబితాలోని అంశమని, అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఎన్‌సిపి అధ్యక్షు

Jul 17, 2021 | 20:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టే వినాశకర మూడు చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధర కల్పించేలా చట్టం తీసుకురావ

Jul 17, 2021 | 20:02

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత యడియూరప్ప ఖండించారు.

Jul 17, 2021 | 19:33

పాట్నా : బీహార్‌లోని చంపారన్‌లో నకిలీ మద్యం సేవించి గత కొన్ని రోజుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Jul 17, 2021 | 18:50

లక్నో: ఓ గ్రామంలో పెళ్లి చేసుకోకుండా 58 ఏళ్ల ఓ వ్యక్తి, 50 ఏళ్ల ఓ మహిళ ఇద్దరూ 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వారికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

Jul 17, 2021 | 18:44

న్యూఢిల్లీ : భారత్‌లోని బడా సమాచార సాంకేతిక (ఐటి) కంపెనీలు టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు...

Jul 17, 2021 | 18:11

హైదరాబాద్‌ : తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ నిర్ణయించింది.

Jul 17, 2021 | 18:02

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,594 కరోనా నమూనాలను పరీక్షించగా.. 2,672 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Jul 17, 2021 | 16:27

హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

Jul 17, 2021 | 16:24

అమరావతి : పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం ఉద్యమాలను ఆపలేరని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నా

Jul 17, 2021 | 16:21

కాందహార్‌ : ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు, దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్‌, పులిట్జర్‌ అవార్డ్‌ గ్రహీత డానీష్‌ సిద్ధిఖ