News

Jul 19, 2021 | 09:36

గుంటూరు : చెల్లిని వంచించాడు. అక్కను మోసగించి.. రహస్యంగా వివాహమాడాడు. మాయమాటలు చెప్పి ఆ కుటుంబం నుండి బంగారాన్ని, లక్షల రూపాయలను కాజేసి మోసం చేశాడు.

Jul 19, 2021 | 09:19

ఇండోర్‌ : 21వ శతాబ్దంలోకి ప్రవేశించినా.. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులపై వివక్ష కొనసాగుతోంది.

Jul 19, 2021 | 09:13

ముంబయి : పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లి ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతుంది.

Jul 19, 2021 | 09:12

కార్ఖానా (అనంతపురం) : ఇష్టం లేని పెళ్లి చూపులతో మానసిక ఒత్తిడికి గురై కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్ఖానా న్యూ వాసవినగర్‌లో చోటుచేసుకుంది.

Jul 19, 2021 | 08:26

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు.

Jul 19, 2021 | 07:49

జెనీవా: హర్యానాలోని ఖోరీ గ్రామానికి చెందిన దాదాపు లక్ష మందిని అక్కడి నుంచి తరలించడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్‌ (యూఎస్‌హెచ్‌ఆర్‌) విస్మయం వ్

Jul 19, 2021 | 00:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Jul 18, 2021 | 22:40

తొలి మ్యాచ్‌లోనే కిషన్‌ అర్ధ సెంచరీ రాణించిన పృథ్వీషా, సూర్యకుమార్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలం

Jul 18, 2021 | 22:33

ఖాట్మండు : నేపాల్‌ పార్లమెంట్‌ దిగువసభలో ఆదివారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని షేర్‌ బహదూర్‌ దూబా నెగ్గారు.

Jul 18, 2021 | 22:01

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయభాషల్లో నిర్వహించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ డిమాండ్

Jul 18, 2021 | 21:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వరంగ సంస్థలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని జాతీయ బ్యాంకులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ

Jul 18, 2021 | 21:40

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లపై కొండ చరియలు పడటంతో 30 మంది చనిపోయారు.