News

Jul 18, 2021 | 21:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నవీన, అంతర్జాతీయ సాంకేతికతలను సత్వరమే అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపు, సామర్థ్యానికి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను చేరు

Jul 18, 2021 | 20:39

ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు చోట్ల వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

Jul 18, 2021 | 20:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ.5,056 కోట్లు రావాల్సి వుందని, ఆ నిధులు రాగానే రైతులకు ధాన్యం బకాయిలను చెల్ల

Jul 18, 2021 | 20:17

చెన్నై : మానవ హక్కుల ఉద్యమవేత్త ఫాదర్‌ స్టాన్‌స్వామికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, ఇతర రాజకీయ నాయకులు ఆదివారం నివాళులర్పించారు.

Jul 18, 2021 | 20:14

నూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన ఫొటో జర్నలిస్టు డానిష్‌ సిద్ధిఖీ అంత్యక్రియలు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా(జెఎంఐ) యూనివర్సిటీ శ్మశానవాటికలో జరగన

Jul 18, 2021 | 19:50

తెలుగు బుల్లితెరపై రియాల్టీ షో అంటే బిగ్‌బాస్‌ తర్వాతే ఏదైనా.

Jul 18, 2021 | 17:12

కాన్పూర్‌ : ఓ మహిళను కింద పడేసి ఎస్‌ఐ దారుణంగా కొట్టాడు. మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల ఎస్‌ఐ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Jul 18, 2021 | 16:40

లండన్‌ : బ్రిటన్‌ ప్రధాని మరోసారి బోరిస్‌ జాన్సన్‌ మరోసారి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Jul 18, 2021 | 16:39

జంగారెడ్డిగూడెం : ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య

Jul 18, 2021 | 15:51

విజయనగరం : మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం గజపతుల కుటుంబంలో వివాదాన్ని ఇంకా రాజేస్తోంది.

Jul 18, 2021 | 15:51

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం మండిపడ్డారు.

Jul 18, 2021 | 15:25

హైదరాబాద్‌ : రేపటి నుంచి 'ప్రజా దీవెన యాత్ర' చేపడుతున్నానని, ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్‌ పేర్కొన