News

Jul 20, 2021 | 21:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మధ్య తరగతి వారికిచ్చే జగనన్న ఇళ్ల కాలనీల్లో జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు చేస్తామని, జులై ఆఖరులోగా అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు

Jul 20, 2021 | 21:31

* పోలవరం పునరావాసంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Jul 20, 2021 | 20:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోవిడ్‌ ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు సాధారణ సమయాల్లో పనిచేయనున్నాయి.

Jul 20, 2021 | 19:49

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలపారు

Jul 20, 2021 | 19:13

కొలంబో : భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక జట్టు భారత్‌ ముందు 276 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Jul 20, 2021 | 18:24

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,149 నమూనాలను పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Jul 20, 2021 | 16:34

పారిస్‌ : ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూపు అనే ఓ సంస్థ అభివృద్ధి చేసిన 'పెగాసస్‌' స్పైవేర్‌ జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన

Jul 20, 2021 | 16:22

అమరావతి : సంచార జాతులకు ప్రాధాన్యతనిచ్చిన నాయకుడు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Jul 20, 2021 | 16:14

అమరావతి : సంగం డెయిరీ కేసులో టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఎపి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Jul 20, 2021 | 15:41

అమరావతి : ఎపిలో నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Jul 20, 2021 | 15:40

న్యూఢిల్లీ : ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు కనపడటం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, ద

Jul 20, 2021 | 15:03

హైదరాబాద్‌ : ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్‌ నాయకుడు కౌశిక్‌ రెడ్డి అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.