News

Jul 20, 2021 | 14:36

కరీంనగర్‌ : మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్‌తో తనకు ఉన్నది రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత కక్ష కాదని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Jul 20, 2021 | 13:49

న్యూఢిల్లీ : రాజ్యసభలో కరోనాపై చర్చను వైసిపి ఎంపిలు అడ్డుకున్నారు. ఎపి ప్రత్యేక హోదా కోసం ఎంపిలు ఆందోళన చేపట్టారు.

Jul 20, 2021 | 13:32

న్యూఢిల్లీ : ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలు, ఉక్కు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Jul 20, 2021 | 12:19

బెంగళూరు : ఎవరైనా పెన్నును ఎంతకు కొంటారు.. రూ.10. కాస్త కాస్ట్‌లీగా, విభిన్నంగా ఉండే పెన్ను కావాలంటే.. రూ.వేలల్లో కొంటారు.

Jul 20, 2021 | 11:49

హైదరాబాద్‌ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు వరద ఉధృతి పెరిగింది.

Jul 20, 2021 | 11:46

వాషింగ్టన్‌ : అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సంపన్నుడు అయిన జెఫ్‌ బెజోస్‌ నేడు అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు.

Jul 20, 2021 | 11:35

వనపర్తి (హైదరాబాద్‌) : కళాశాల ఫీజు కోసం తండ్రి అప్పు చేయడంతో మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.

Jul 20, 2021 | 11:00

శ్రీశైలం : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం జలాశయానికి వరద ఉధఅతి పెరుగుతుంది.

Jul 20, 2021 | 10:40

ఢిల్లీ : రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మళ్లీ వాయిదాపడ్డాయి.

Jul 20, 2021 | 10:34

ములకలచెరువు (హైదరాబాద్‌ సిటీ) : 16 నెలల తర్వాత గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైలు పట్టాలెక్కింది.

Jul 20, 2021 | 09:17

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న రైతులపై పాత భవనం కూలడంతో ముగ్గురు రైతులు మరణించారు.

Jul 20, 2021 | 08:46

మానకొండూర్‌ (కరీంనగర్‌) : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో..