News

Jul 24, 2021 | 12:59

టోక్యో : భారత్‌ కుర్రాడు షూటర్‌ సౌరభ్‌ చౌదరి అదరగొట్టాడు. 10 మీటర్ల పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Jul 24, 2021 | 12:24

అమరావతి : భారీ వర్షాల ప్రభావం రైల్వే శాఖపై పడటంతో పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి.

Jul 24, 2021 | 12:08

న్యూఢిల్లీ : ఎమ్మెల్యే భార్య ను, కారు డ్రైవర్‌ను బోల్తా కొట్టించి కారులో ఉన్న విలువైన బంగారం, నగదు, ఐఫోన్‌, డాక్యుమెంట్లను దొంగలు కాజేశారు.

Jul 24, 2021 | 10:22

నెల్లూరు : సోమశిల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది.

Jul 24, 2021 | 10:11

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం ఒక సైనికుడు మందుపాతర పేలడంతో ఒక సైనికుడు మరణించాడు.

Jul 24, 2021 | 08:53

రాజమండ్రి (తూర్పు గోదావరి) : ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 5.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

Jul 24, 2021 | 08:43

మనీలా : ఫిలిప్పీన్స్‌లో శనివారం వరుస భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Jul 24, 2021 | 07:10

న్యూఢిల్లీ : ఢిల్లీ కేంద్రంగా పనిచేసే కాశ్మీరీ జర్నలిస్టులు, జమ్ము కాశ్మీర్‌ పట్ల కేంద్రం విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రముఖ పౌర సమాజ కార్యకర్త, కాశ్మీ

Jul 23, 2021 | 21:59

* జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట వాచ్‌మెన్‌ వాగ్మూలం!

Jul 23, 2021 | 21:39

* ఫ్యాప్టో ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

Jul 23, 2021 | 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి, పనులు జరగుతున్న తీరుపై ఆగస్టు తొమ్మిదవ తేదిలోగా నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును నేషనల్

Jul 23, 2021 | 21:07

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట నేతలు వినతి పరిశీలిస్తామన్న కేంద్ర మంత్రి <