వినుకొండ: ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని, రాష్ట్రంలో సామాజిక సాధికారత సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంతమని వైసిపి మంత్రులు నేతలు అన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా ఇంటి పట్టాలు అందించడ