District News

Nov 08, 2023 | 00:07

రూ.11 కోట్లతో నూతన రోడ్లు

Nov 07, 2023 | 23:52

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: 'సిఎస్‌ పురం'ను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి ఉసా వెంకటేశ్వర్లు తెలిపారు.

Nov 07, 2023 | 23:50

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది టైం ప్రకారం విధులకు హాజరుకావాలని, ప్రతిరోజూ ముఖ ఛాయా చిత్ర హాజరు వేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌

Nov 07, 2023 | 23:49

ప్రజాశక్తి-దర్శి: ఓటర్ల జాబితా సవరణలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, తహశీల్దార్లు సహకరించాలని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరావు అన్నారు.

Nov 07, 2023 | 23:44

ప్రజాశక్తి-ఒంగోలు : కనిగిరికి చెందిన ఐదేళ్లుపాప ప్రమాదవశాత్తు బంగారం కరిగించే ద్రావణంలో (యాసిడ్‌)లో పడిపోయింది. దీంతో ఆ పాపకు సుమారు 40 శాతం మేర కాలిన గాలయ్యాయి.

Nov 07, 2023 | 23:42

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

Nov 07, 2023 | 23:40

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : పొగాకు రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ తెలిపారు.

Nov 07, 2023 | 23:38

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

Nov 07, 2023 | 23:36

ప్రజాశక్తి-సంతనూతలపాడు : మహిళలను లక్షాధికారులను చేస్తామన్న సిఎం జగన్‌ వారిని బిచ్చగాళ్లను చేయకుంటే ఎంతో మంచిదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి ఎద్దేవా చేశారు.

Nov 07, 2023 | 23:32

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి

Nov 07, 2023 | 23:26

కోనసీమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నమోడీ బిజెపికి వైసిపి, టిడిపి,జనసేన పార్టీల మద్దతు సిగ్గుచేటు