ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఎపిఎస్ ఆర్టిసిలో గడిచిన రెండు దశాబ్థాలుగా అనుసరించిన ప్రైవేటీకరణ విధానాల ప్రభావం ప్రస్తుతం దుష్ప్రభావాలు చూపుతున్నాయి.
ప్రజాశక్తి-మెంటాడ : వైసిపి ఆధ్వర్యాన సాలూరులో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సందర్భంగా బుధవారం పోరాం నుంచి సాలూరు వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ ని
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట కమిటీ నాయకులపై పెట్టిన కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది.
ప్రజాశక్తి-విజయనగరంకోట : నగరంలో 12రోజుల పాటు జరిగిన డ్వాక్రాబజార్ విజయవంతం కావడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం