ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన రహదారిపై శనివారం ఉదయం 9 గంటలకు రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత వంతెనపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలోని గొల్లపేటకు చెందిన ఆకుల.సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కం
ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో యుటిఎఫ్ మండల కమిటీల ఎన్నికలు జరిగాయి. నల్లజర్ల స్థానిక జడ్పి ఉన్నత పాఠశాలలో మండల నూతన కౌన్సిల్ ఎన్నిక జరిగింది.