ప్రజాశక్తి-కందుకూరు :నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరాయి.
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు టిఅర్అర్ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగిన జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో కందుకూరు బిఅర్ ఆక్స్ ఫర్డ్ కాలేజ్ విద్యార్థులు జిల్లా స్థాయి కి సెలె
ప్రజాశక్తి - లింగసముద్రం :మండలంలోని ముత్యాలపాడు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో 410 మంది హాజరయ్యారు.