ప్రజాశక్తి -నెల్లూరు :మైనారిటీ గురుకుల పాఠశాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులు ఆటోనగర్ నుంచి అక్కచెరువుపాడుకు మార్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆవాజ్ జిల్లా నాయకులు కోరారు.
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :చేయి చేయి కలుపుదాం.. పోరాడి అభివృద్ధి సాధిద్దాం.. అని సిపిఎం, సిఐటియు మండల కార్యదర్శులు వేగూరు వెంకయ్య, మారుబోయిన రాజా పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి -నెల్లూరు :జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలకు సంతృప్తికరస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు.
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణ నివాసి, అడ్వకేట్ ధూళిపాళ్ల రామకృష్ణకు వైద్య చికిత్స నిమిత్తం రూ.23,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఎంఎల్సి తూమాటి మాధవరావు సిఫార్సు చేసి మ
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులోని అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శాసనసభ సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సంకల్పించి భక్తుల సహకారంతో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న క