ప్రజాశక్తి -నెల్లూరు :వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే ప్రత్యేక విద్యుత్ అదాలత్ లక్ష్యమని సి.జి.ఆర్.ఎఫ్. చైర్ పర్సన్ ఇ శ్రీనివాస ఆంజనేయ మూర్తి పేర్కొన్నారు.
ప్రజాశక్తి -నెల్లూరు : ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ డిమాండ్ చేశారు.