ప్రజాశక్తి నెల్లూరు అర్బన్ :జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను విమర్శించే స్థాయి కేతంరెడ్డి వినోద్కుమార్కు లేదని జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజరుబాబు పేర్కొన్నారు.
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : పేదరికాన్ని రూపమాపడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యం, అందుకే సిఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ సిఎం కావాల్సిన అవసరముందని వైసిపి నాయకులు పేర్కొన్నారు.
ప్రజాశక్తి - డెస్క్ :ఆంగ్ల విద్యాబోధనలో ప్రభుత్వం అనుసరిస్తున్న లక్ష్యాలను అధిగమించేందుకు ఆంగ్ల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు.
ప్రజాశక్తి-కందుకూరు : ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో పేదల ఆకలి తీర్చే దిశగా శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సేవలందిస్తోంది.
ప్రజాశక్తి-కందుకూరు :'ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో సోమవారం దాతల సహాయంతో పట్టణంలో పేదలను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించ