Potti sriramulu nellor

Oct 19, 2023 | 19:02

ప్రజాశక్తి-కందుకూరు :బాబుతో నేను కార్యక్రమాన్ని కందుకూరు పట్టణం 8వ వార్డులో నియోజకవర్గ టీడీపి ఇన్చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు గురువారం నిర్వహించారు.

Oct 19, 2023 | 18:51

ప్రజాశక్తి రాపూరు :నెల్లేపల్లి సచివాలయం పరిధిలో తుమాయి గ్రామంలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Oct 19, 2023 | 18:49

ప్రజాశక్తి - లింగసముద్రం :జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని, ఈ కార్యక్రమం అన్ని వర్గాల వారికి వైద్యసేవలందుతున్నాయని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డ

Oct 19, 2023 | 17:49

ప్రజాశక్తి -పొదలకూరు :భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్

Oct 19, 2023 | 17:17

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఆరోగ్యం అనే మహా భాగ్యన్ని ప్రజలకు అంది వ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్య ఉద్ధేశ్యం అని వైసిపి రాష్ట్ర కార్యదర్శ

Oct 18, 2023 | 20:08

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలోని 8వ వార్డు చైతన్య స్కూల్‌ వెనక పక్క, జాల రామయ్య రైస్‌ మిల్‌ ప్రాంతాల్లో బాబుతో నేను కార్యక్రమం జరిగింది.

Oct 18, 2023 | 20:04

ప్రజాశక్తి -వలేటివారిపాలెం :మండలంలో జరుగుతున్న 167బి నెంబర్‌ జాతీయ రహదారి నిర్మాణంలో నాసిరకం మెటల్‌ ను వినియోగిస్తున్నారని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు

Oct 18, 2023 | 20:02

ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సేవలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్య నిపుణులు చేత పలురకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Oct 18, 2023 | 20:00

ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారితో పాటు వినియోగిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కందుకూరు డిఎస్‌ఫి రామచంద్ర చెప్పారు.

Oct 18, 2023 | 19:58

ప్రజాశక్తి -రాపూరు :మండలంలోని రాపూరు సచివాలయ -1 పరిధిలోని వాటర్‌ ట్యాంక్‌, మల్లమ్మ గుంట, ఆంజనేయపురంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

Oct 18, 2023 | 19:56

ప్రజాశక్తి -వెంకటాచలం :ప్రఖ్యాతిగాంచిన కసుమూరు దర్గాలో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధ

Oct 18, 2023 | 19:55

మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.పెంచలయ్య, సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన