తణుకు రూరల్ (పశ్చిమ గోదావరి) : రాజస్థాన్ ప్రభుత్వం లోప భూయిష్టమైన చట్టం తెచ్చి ప్రైవేట్ వైద్యశాలలను బలిపశువును చేయటం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియ
అకాల వర్షాలకు పొగాకు, మొక్కజొన్న, మామిడి, నిమ్మ, అరటి పంటలకు తీవ్ర నష్టం
ఇప్పటికీ ప్రాథమిక అంచనాలతోనే సరి
దెబ్బతిన్న పంటల లెక్కలపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి
ప్రజాశక్తి-పాలకొల్లు : తూర్పుకాపులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓబీసీ సమస్యను త్వరితగతిన పరిష్కారం చెయ్యాలని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ సీఎం జగన్ ను కోరారు.