ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : ధాన్యం కొనుగోలులో ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టరు పి.ప్రశాంతి
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సీజనల్ గా వచ్చే వ్యాదులని ముందుస్తు ప్రణాళికల ద్వారా అరికట్ట వచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్షమణరావు అన్నారు.
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : మేడే సందర్భంగా గణపవరంలో జరిగే ప్రదర్శన బహిరంగసభలో కార్మికవర్గంపెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు గణపవరం మండ