ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోలీసు ఐల్యాండ్ వద్ద ధర్నా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గుర
ప్రజాశక్తి-తణుకు రూరల్ : ప్రజలు వాడే గ్యాస్ పై పెంచిన రూ.50రూపాయలు మోడీ ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ.ప్రతాప్ డిమాండ్ చేశారు.