* రాష్ట్రవ్యాప్తంగా నేడు సామూహిక గృహ ప్రవేశాలు
* జిల్లాలో 26,970 ఇళ్లు ప్రారంభం
* జలుమూరులో ప్రారంభించనున్న మంత్రి ధర్మాన
* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రజాశక్తి - ఆమదాలవలస: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పదో తేదీ వరకు పెన్షన్ చెల్లించకపోవడం దారుణమని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు అన్నారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలోని అండర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నందున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి కొన్ని ఆంక్షలను అమల