Srikakulam

Oct 14, 2023 | 23:07

* మృతి చెందిన ఉద్యోగిపై  నెపం నెట్టేస్తున్న పాలకవర్గం * పాలక పెద్దపై  రైతుల అనుమానం * అధికారుల మౌనంపై అనేక సందేహాలు

Oct 14, 2023 | 23:01

* ఇన్వెస్టు ఇండియా టీం కమిటీ ప్రతినిధి ఆరాధన

Oct 14, 2023 | 22:54

ప్రజాశక్తి- సరుబుజ్జిలి : అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

Oct 14, 2023 | 22:35

శ్రీకాకుళం అర్బన్‌ : కేంద్రంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తే తప్ప విభజన చట్టంలోని హామీలు నెరవేరవని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి 22 మంది ఎంపిలున్నా బిజెపి ప్రభు

Oct 14, 2023 | 22:29

* టిడిపి నిరసనలపై మంత్రి ధర్మాన విమర్శ

Oct 14, 2023 | 22:17

ప్రజాశక్తి- మెళియాపుట్టి:  మెళియాపుట్టి పోలీస్‌స్టేషను శనివారం జిల్లా ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించారు.

Oct 14, 2023 | 22:04

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 15,16న జరపతలపెట్టిన జాతీయ సెమినార్‌ వాయిదా వేసినట్టు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజే

Oct 14, 2023 | 22:01

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: ఎన్నికలకు మరో ఆరేడు నెలలు ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి మంచి ప్రచారం దక్కేలా ప్రభుత్వం ఇటీవల అనేక కార్యక్రమాలను తీసుకుంది.

Oct 12, 2023 | 21:36

* సొసైటీకి జమ కాని రుణాల సొమ్ము * రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారుల గుర్తింపు * రూ.కోటి పైబడి ఉంటుందని ప్రచారం * బూర్జ పిఎసిఎస్‌లో అవకతవకల బాగోతం

Oct 12, 2023 | 21:33

ప్రజాశక్తి - శ్రీకాకుళం: జాతీయ పోస్టల్‌ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీసులో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆధార్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు హెడ్‌ పోస్టుమ

Oct 12, 2023 | 21:25

ప్రజాశక్తి - టెక్కలి: ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలకు ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.