ప్రజాశక్తి- బూర్జ: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ అధిష్ట
ప్రజాశక్తి- రణస్థలం: వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయు
ప్రజాశక్తి- కవిటి: ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీపై నిర్మిస్తున్న సమీకృత సేకరణ కేంద్రాలను సద్వినియో
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నవంబరు పదో తేదీ నుంచి నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు పి
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుశక్తి ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీద
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యాన నగరంలోని టౌన్హాల్ వేదికగా అండర్-19 జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి.