EastGodavari

Feb 27, 2023 | 22:28

ప్రజాశక్తి-కోరుకొండ స్థానిక బస్టాండ్‌ సమీపంలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు తాటాకుపాకలు దగ్ధమయ్యాయి.

Feb 27, 2023 | 22:26

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్‌ కాకుండా పూర్తి పారదర్శకతతో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత జిల్లా అధికారులను ఆదేశించారు.

Feb 27, 2023 | 22:25

ప్రజాశక్తి - ధవళేశ్వరం ఆశాల సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద మండుటెండలో మహా ధర్నా చేపట్టారు.

Feb 27, 2023 | 22:23

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎంఎల్‌సిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, జెసి ఎస్‌.ఇలక్కియ ప్రకటి

Feb 27, 2023 | 22:21

ప్రజాశక్తి-కడియం పాడి ద్వారా సంపదతోపాటు, వ్యవసాయ పనుల్లో సాయమందించే పశువులతో రైతన్నది విడదీయరాని బంధం. తరతరాలుగా పశువులు, వాటి పోషణ గురించి రైతులు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

Feb 27, 2023 | 18:44

ఆశాలపై రాజకీయ, అధికారుల వేదింపులు అపాలి. అశాలకు పని బారాన్ని తగ్గించాలి. వేతన బకాయిలు ఇవ్వా

Feb 27, 2023 | 16:59

ప్రజాశక్తి -కోరుకొండ: అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు మూడు పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన సోమవారం కోరుకొండ లో చోటుచేసుకుంది.స్థాని బస్టాండు సమీపంలో నరసాపురం పోవు మార్గం మలుపులో డ

Feb 26, 2023 | 23:55

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

Feb 26, 2023 | 23:53

ప్రజాశక్తి-కోరుకొండ

Feb 26, 2023 | 23:50

చిన్నారుల భవితకు ఉత్సవం ప్రేరణ ఉరిమే ఉత్సాహంతో పయనం 150 పాఠశాలల నుంచి 10వేల మంది హాజరు 60 విభాగాల్లో పోటీలు నిర్వాహణ ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి

Feb 25, 2023 | 23:05

ప్రజాశక్తి-కడియం కడియం నర్సరీల్లో మొక్కలకే కాదు చెట్లకు కూడా క్రేజ్‌ ఉంది. శరవేగంగా అభివద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో చెట్ల రీ ప్లాంటేషన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు.

Feb 25, 2023 | 23:03

ప్రజాశక్తి- గోపాలపురం దేశానికి రైతే రాజు అని, ప్రభుత్వాలు రైతుల కష్టాలలను గుర్తించాలని ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ అన్నారు.