ప్రజాశక్తి-కోరుకొండ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను సోమవారం కోరుకొండలో సిఐటియు జిల్లా ప్ర
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కడియం జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.829.44 కోట్లు మేర వైఎస్ఆర్ ఆసరాను మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు.
ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శనివారం సవిస్కార 2కె23 ఫెస్ట్ను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు.
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కరపత్రాన్ని శనివారం స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో ఆ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి సచివాలయ ఉద్యోగులను అభద్రతాభావం వెంటాడుతోంది. జిల్లాలోని పలు గ్రామ, వార్డు సచివాలయాలకు కొద్ది నెలలుగా పలు శాఖాధికారులు తనిఖీలకు దిగుతున్నారు.