EastGodavari

May 07, 2023 | 00:51

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పదవ తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 70.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యాశాఖ శనివారం పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం విదితమే.

May 07, 2023 | 00:45

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రైతులు పోరుబాటలో భాగస్వాములు కావాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపునిచ్చారు.

May 06, 2023 | 15:30

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : శనివారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మండల విద్యార్థులు 55.47 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు మండల విద్యాశాఖ అధికారి పి వి ఎస్ నాగరాజు తెలిపారు.

May 05, 2023 | 22:43

ప్రజాశక్తి - ఉండ్రాజవరం మానవుని మనసు నిర్మలంగా ఉంటే జీవితం సుసంపన్నం, ఆనందం అవుతుందని ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠం పీఠాధిపతి భంతే అనాలయో అన్నారు.

May 05, 2023 | 22:41

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చెప్పారు.

May 05, 2023 | 22:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గోదావరి బాలోత్సవం, రాజమహేంద్రవరం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట మున్సిపల్‌ హైస్కూల్లో వేసవి వినోదంకార్యక్రమం శుక్రవారం నుంచి చిన్నారుల ఆట పాటలతో ప్రారం

May 05, 2023 | 22:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా క్రింద 522 మంది లబ్ధిదారులకు రూ.3.82 కోట్ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లులు ఖాతాలకు జమ చేసినట్టు కలెక్టర్‌ డాక

May 05, 2023 | 22:35

ప్రజాశక్తి-పెరవలి మండలంలోని కానూరులో తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్‌ కారుమూరి నాగేశ్వరావు శుక్రవారం పరిశీలించరాఉ.

May 05, 2023 | 22:32

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మర్క్స్‌ సిద్ధాంతమే ప్రపంచానికి దిక్సూచి అని, పెట్టుబడిదారీ విధానాలే ఆర్థిక మాంద్యానికి కారణమని ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘం సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షుడు పి.సతీష్‌ అన్న

May 05, 2023 | 22:13

ప్రజాశక్తి-కడియం అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

May 05, 2023 | 14:57

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మానవుని మనసు నిర్మలంగా ఉన్నట్లయితే జీవితం సుసంపన్నం,  ఆనందం అవుతుందన్నారు ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠం పీఠాధిపతి భంతే అనాలయో.

May 04, 2023 | 23:19

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం అవినీతిపై ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని, జగన్‌ విధానం అదేనని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు వర్రే శ్రీనివాసరావు, వాసిరెడ్డి రాంబాబు