ప్రజాశక్తి-గోపాలపురం సగ్గొండ గ్రామానికి అతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం చేపట్టొద్దంటూ గ్రామస్తులు శనివారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ప్రజాశక్తి-చాగల్లు : మండలంలో మల్లవరం గ్రామంలో సుశీల వృద్ధాశ్రమంలో కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామస్తులు కరుటూరి వెంకట్రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమహేంద్రవరం పార్