EastGodavari

May 26, 2023 | 15:37

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ఒక్కసారి వాడి పడవేసే క్యారీ ప్యాక్ ల వంటి ప్లాస్టిక్ పరికరాలతో పర్యావరణానికి తీరని ముప్పు అని ఈవోపీఆర్డి ముత్యం వీరాస్వామి నాయుడు అన్నారు.

May 26, 2023 | 00:23

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్ల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఇందుకు కారకుడైన బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణం తొలగించాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది

May 26, 2023 | 00:20

ప్రజాశక్తి-గోపాలపురం సగ్గొండ పంచాయతీ గంగోలు రెవెన్యూ పరిధిలో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయక పోవడంతో గ్రామస్తులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

May 26, 2023 | 00:14

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.

May 25, 2023 | 15:24

ప్రజాశక్తి-పెరవలి : ముక్కామల శాఖా గ్రంధాలయంలో గురువారం "వేసవి విజ్ఞాన శిబిరం"18వ రోజులో భాగంగా ఉదయం 8 గంటలనుండి రిసోర్స్ పర్సన్ ఏ.అస్మిత విద్యార్థులతో నీతి కథలు చదివించడం

May 24, 2023 | 23:20

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

May 24, 2023 | 23:19

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

May 24, 2023 | 23:15

3వ విడత విద్యాదీవెనలో సభలో సిఎం జగన్‌ కొవ్వూరులో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

May 24, 2023 | 12:37

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మండల కేంద్రం ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలలో ప్లస్ టు గా ఏర్పాటు చేసిన మహిళా కళాశాలలో తమ పిల్లలను చేర్పించమని విద్యార్థినిల తల్లిదండ్రులకు ప్రచారం నిర

May 24, 2023 | 00:22

ప్రజాశక్తి-పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో మంగళవారం రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

May 24, 2023 | 00:20

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభా వేదిక వద్ద పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

May 24, 2023 | 00:18

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిబంధనల కొరడా పొంచి ఉంది. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాలు రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందులకు అద్దం పడుతున్నాయి.