EastGodavari

Jun 16, 2023 | 00:35

ప్రజాశక్తి -గోకవరం మండలంలోని తిరుమలాయపాలెంలో అంబేద్కర్‌ విగ్రహం తొలగింపు ఘటనలో గాయపడిన వారిని ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ గురువారం పరామర్శించారు.

Jun 16, 2023 | 00:22

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నగరంలోని ప్రధాన మార్కెట్‌లలో టమోటా కిలో రూ.60, బీర రూ.45, మిగిలిన కూరగాయలు రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.

Jun 15, 2023 | 16:24

ప్రజాశక్తి-చాగల్లు : బాటిలింగ్ యూనిట్ లో హమాలీలు నిరసన మద్యం కంపెనీల అసోసియేషన్ బాధ్యులైన కామేశ్వరరావు హమాలీల సంఘ గౌరవాధ్యక్షులు కే ఉమామహేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తంచ

Jun 14, 2023 | 15:59

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన నక్క జేసన్ విన్సీ జట్ల శివ ఇద్దరు బాలురుకి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఆర్థిక పరిస

Jun 14, 2023 | 00:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, సీతానగరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయ మని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు.

Jun 13, 2023 | 23:59

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వం విద్యా విధానంలో నూతన ఆవిష్కరణలు చేపట్టడం ద్వారా విద్యార్థులకి మరింత నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు కలెక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు.

Jun 13, 2023 | 23:53

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి భానుడి భగ భగలు రోజు రోజుకూ అధిక మవుతున్నాయి. మంగళవారం 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Jun 11, 2023 | 22:54

వేసవి తీవ్రత నేపథ్యంలో 17 వరకూ ఒంటిపూట బడులు ప్రకటనలతో వల వేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ఉక్కిరి బిక్కిరవుతున్న తల్లిదండ్రులు

Jun 11, 2023 | 22:51

ప్రజాశక్తి - సీతానగరం

Jun 11, 2023 | 15:43

ప్రజాశక్తి-కడియం : 2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి చేసిన వాగ్ధానాలలో కొన్నింటిని ప్రస్తుత ఎలక్షన్ల ముందు ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నాలు చేస్తుందని, దీనిలో ఉద్యోగ సంఘ

Jun 11, 2023 | 15:16

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రక్కన గల టిడ్కో గృహాల సముదాయంలో మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ కోఆ

Jun 10, 2023 | 15:14

ప్రజాశక్తి-పెరవలి : మండలం వేసవి విజ్ఞాన శిబిరం 34 వ రోజు సందర్భంగా పెరవలి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అస్మిక తనిఖీ నిర్వహించారు.