ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తూ, అందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హో
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఒక వైపు కండ్ల కలకలు మరో వైపు విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ శివారులలో తీవ్రత అధికంగా ఉంది.