ప్రజాశక్తి-చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇటివలకాలములో ట్రాన్స్ఫార్మర్ దొంగతనము అవుతున్నాయని చిత్తూరు జిల్లా SP Y. రిశాంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినారు.
ప్రజాశక్తి - పలమనేరు : ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త వదిలేయడంతో బాధితురాలు శ్రీదేవికి మద్దతుగా జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జ