Chitoor

Nov 29, 2022 | 21:48

కష్టాల్లో సచివాలయాలు..! - కనీసం కూర్చోడానికి కుర్చీల్లేవు - నిధుల్లేక అల్లాడుతున్న వైనం - సర్పంచులే దిక్కు ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

Nov 29, 2022 | 10:46

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : గుర్తుతెలియని వాహనం ఢీకొని అయ్యప్ప మాల ధరించిన భక్తుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.

Nov 28, 2022 | 15:23

ప్రజాశక్తి వెదురుకుప్పం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెదురుకుప్పంలో పిల్లల ప్రతిభను అభినందిస్తూ జిల్లాస్థాయి పోటీలలో జనరల్ పోస్టర్ విభాగంలో మొదటి బహుమతి పొందిన కె..గాయత్ర

Nov 26, 2022 | 23:11

డిసెంబర్‌ చివరికి విద్యుత్‌ కనెక్షన్లు రోడ్లు యుద్దప్రాతిపదికన మరమ్మతులు 'స్టాండింగ్‌' కమిటీ సమీక్షలో జెడ్పి ఛైర్మెన్‌ ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

Nov 26, 2022 | 23:08

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌, యంత్రాంగం

Nov 26, 2022 | 16:15

ప్రజాశక్తి-పూతలపట్టు : భారత రాజ్యాంగం దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకొని పూతలపట్టు మండలం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్య

Nov 26, 2022 | 12:27

ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన ఎస్‌ఆర్‌ పురం మండలంలో చోటుచేసుకుంది.

Nov 24, 2022 | 14:40

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలంలోని మాంభేడు సచివాలయం పరిధిలోని వెటర్నరీ అసిస్టెంట్‌ కావేరి పాడి రైతులకు చేసిన సేవలు అభినంద

Nov 24, 2022 | 12:52

ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా గిడుగు రుద్రరాజు నియామకం పట్ల  పీసీసీ మెంబర్ పోటుగారి భాస్కర్ గురువారం హర్షం

Nov 23, 2022 | 11:12

ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) :  వైసీపీ మండలాధ్యక్షుడు పేట ధనంజయులు రెడ్డికి పితృవియోగం. అతని తండ్రి పేట హరినాథ్ రెడ్డి (73)  కన్నుమూశారు.

Nov 22, 2022 | 22:07

ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలి : యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

Nov 22, 2022 | 14:38

ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతోందని, సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రీ సర్వే కార్యక్