ప్రజాశక్తి-తిరుపతి సిటి : సచివాలయం వ్యవస్థ ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించే దిశగా ''సచివాలయం బాట''కు శ్రీకారం చుట్టినట్లు తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండల పరిధిలోని జమ్ము గుండ్లపల్లిలో కొన్ని రోజులకు ముందు జరిగిన అంజప్ప సంఘటనకు కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు క్రాంతి శనివారం అంజప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్ప