ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: స్థానిక భిక్షాలి గాలి గోపురం వద్ద భక్తులకు అందుబాటులో ఉండేలా పాదరక్షల స్టాండును ఏర్పాటు చేయాలని హిందూ ధార్మిక మండలి నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి- రేణిగుంట: మండలం లోని వారవు సంతను సోమవారం అర్బన్ ఎస్పీ వెంకటప్పనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణిగుంట సర్పంచ్ నగేష్కు పలు సూచనలు చేశారు.
ప్రజాశక్తి-పిచ్చాటూరు : దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంను వ్యతిరేకించాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్