Ananthapuram

May 16, 2023 | 11:04

తనకల్లు (అనంతపురం) : రోడ్డు డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో ఎంపిటిసి ఈశ్వరప్ప మృతి చెందిన ఘటన మంగళవారం తనకల్లు మండలంలో జరిగింది.

May 15, 2023 | 22:51

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జేఎన్టీయూ, ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-23 సోమవారం ప్రారంభమయ్యాయి.

May 15, 2023 | 22:45

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ :పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ హెచ్చరించారు.

May 15, 2023 | 22:44

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ అధికారులకు పిలుపునిచ్చారు.

May 15, 2023 | 22:42

ప్రజాశక్తి తాడిపత్రి :ఎంతో సంతోషంగా దైవదర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనుకున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

May 15, 2023 | 21:17

         ప్రజాశక్తి-అనంతపురం  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పి.సుజాత పిలుపునిచ్చారు.

May 15, 2023 | 21:17

          ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌   గ్రామాల్లో ఫ్యాక్షన్‌ లేకుండా చేయడమే ప్రజా సంక్షేమ యాత్ర లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

May 15, 2023 | 21:15

          ప్రజాశక్తి-రాయదుర్గం  రాయదుర్గం ప్రజల పాతికేళ్ల కల అయిన పట్టణ రహదారి విస్తరణను నేనే చేశానని, నీవేం చేశామో చెప్పాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

May 15, 2023 | 21:15

        ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   సఫాయి కర్మాచారులకు ఉపాధి కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

May 15, 2023 | 21:14

        అనంతపురం : మదనపల్లి రూరల్‌ మండలం అబ్బగొంది అడవిలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు...

May 15, 2023 | 16:39

ఉపాధి హామీ అవినీతిపై ఆధారాలతో ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యేరా?? ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాల

May 15, 2023 | 14:48

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టడం జరిగి